తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. స్కూళ్ల టైమింగ్స్ లో మార్పులు!

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. గురుకుల స్కూల్ టైమింగ్స్ మార్చాలని.. డిమాండ్ వినిపిస్తున్నాయి. గురుకుల స్కూల్లో టైమింగ్స్ మార్చాలని విద్యార్థులతో పాటు సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న టైం టేబుల్… ఏమాత్రం సమంజసం కాదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తమపై తీవ్ర ఒత్తిడి పెంచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు అలాగే సిబ్బంది.

Alert for Telangana students Changes in school timings
Alert for Telangana students Changes in school timings

గతంలో ఉదయం 9:30 గంటల నుంచి గురుకులాలు ప్రారంభం అయ్యేవి అని గుర్తు చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ కామన్ టైం టేబుల్ శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news