మల్లారెడ్డికి షాక్.. ఆ 2500 గజాలు స్వాహా !

-

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్‌ షాక్ తగిలింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకిచ్చారు అధికారులు. HMDA లే అవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగించారు అధికారులు. మేడ్చల్ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో HMDA లే అవుట్ లో 2500 గజాలు ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేసుకున్నారు మల్లారెడ్డి.

Mallareddy

కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అయితే.. గతంలో ఇదే విషయంపై ఎంపీగా అధికారులకు ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో HMDA లే అవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగించారు. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్‌ షాక్ తగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version