BRS ఆస్తుల విలువ రూ.480 కోట్లు

-

ఇటీవల టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగిన సంగతి తెలిసిందే. దీంతో టిఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా టిఆర్ఎస్ పార్టీ ఆస్తులపై వార్త వైరల్ గా మారింది. బిఆర్ఎస్ పార్టీ ఆస్తుల విలువ గడిచిన ఏడాదిలో భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

అన్ని వనరుల ద్వారా పార్టీకి వచ్చిన మొత్తం ఆస్తుల విలువ రూ. 480 కోట్లకు చేరింది. 2021 నుంచి 22 వరకు రూ. 218.11 కోట్లకు చేరనట్లు కేంద్రీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన 2022 ఆడిటర్ రిపోర్ట్ లో పేర్కొంది టిఆర్ఎస్ పార్టీ. కాగా బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీస్ లో 2022 మార్చి 31 నాటికి రూ. 451 కోట్లు డిపాజిట్ చేసినట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version