తమిళనాడుకు వెళ్లిన BRS నేతలు..రేవంత్ కు షాక్ తప్పదా !

-

BRS BC leaders went to Tamil Nadu state:  తమిళనాడుకు గులాబీ నేతలు పయనం అయ్యారు. ఇవాళ ఉదయమే…తమిళనాడు రాష్ట్రానికి వెళ్లారు BRS బీసీ నేతలు. తమిళనాడు లో బీసీ ల కోసం అమలు అవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం తమిళనాడుకు గులాబీ నేతలు పయనం అయ్యారు.

BRS Party MLAs and MLCs will visit the Kaleswaram project today

ఇక ఈ పర్యటనలో చెన్నై లోని సచివాలయం, DMK పార్టీ కార్యాలయం లను సందర్శించనున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీ నేతలు. ప్రాంతీయ పార్టీ గా DMK విజయానికి కారణాలు తెలుసు కుంటాం అంటున్నారు నేతలు. తమిళనాడులో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు 10 మంది brs బీసీ నేతలు. ఇక తమిళనాడులో మూడు రోజుల పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల పర్యటన ఖర్చంతా.. కేసీఆరే భరించనున్నారని సమాచారం. మరి తమిళనాడు రాజకీయాలు గులాబీ పార్టీకి ఎంత మేరకు కలిసివస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version