తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మృత్యో ఊహించని షాక్ తగిలింది. ఫార్ములా ఈ కాసేవిషయం లో గులాబీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసేందుకు రెడీ అయింది బీఆర్ఎస్ పార్టీ. నార్సింగి పోలీసు స్టేషన్లో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో ఫిర్యాదు చేయనున్నారు.

ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని పెట్టాలని ఫిర్యాదు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోయాయని ఫిర్యాదు చేయనున్నారు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.ఇక ఈ కేసులో… ఇప్పటికే కేటీఆర్ తో పాటు మరో ఇద్దరు విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడి అలాగే, ఏసీబీ అధికారులు ఈ కేసును డీల్ చేస్తున్నారు.
ఫార్ములా ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ
నార్సింగి పోలీసు స్టేషన్లో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో ఫిర్యాదు
ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని పెట్టాలని ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి… pic.twitter.com/hgkMYNwTYV
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2025
ఫార్ములా ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ
నార్సింగి పోలీసు స్టేషన్లో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో ఫిర్యాదు
ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని పెట్టాలని ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి… pic.twitter.com/hgkMYNwTYV
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2025
ఫార్ములా ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ
నార్సింగి పోలీసు స్టేషన్లో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో ఫిర్యాదు
ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని పెట్టాలని ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి… pic.twitter.com/hgkMYNwTYV
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2025