KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిజెపిని విమర్శిస్తూ ట్విట్ చేశారు. 2014లో పాలమూరు "ప్రాజెక్టు ఆలసత్వం విషయంలో మోదీ యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిజెపి అధికారంలో ఉన్న పదేళ్లలో అదే వైఖరి...

రేపు దళితబంధు రెండో విడత ప్రారంభం

దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు. రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి 1100 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైంది. ఇది...

కారులో కన్ఫ్యూజన్..వారితోనే చిక్కులు.!

తెలంగాణలో ఎన్నికలు ఆరు నెలలు ఉండగానే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆ జాబితా ప్రకటించి ప్రచారం ప్రారంభించి ఈసారి కూడా ఖచ్చితంగా గెలవాలి అని కే‌సి‌ఆర్ ముందుగానే 115 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక ఏడు స్థానాలకు మాత్రం సిట్టింగ్...

మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు.. కేటీఆర్‌కు రేవంత్‌ కౌంటర్‌

తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఎన్నికల నిధులు సమకూర్చేందుకు కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులోని బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.500 చొప్పున వసూలు చేస్తోందని మంత్రి...

తారకరామారావు పేరులోనే శక్తి ఉంది – KTR

తారకరామారావు పేరులోనే శక్తి ఉందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. కానీ, సీఎం కేసీఆర్‌ మాత్రం హ్యాట్రిక్ కొడతారని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలోని వైరా నియోజకవర్గం గుబ్బగుర్తిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్. రూ.250 కోట్లతో గోద్రేజ్ సంస్థ సహకారంతో...

NTR హ్యాట్రిక్ కొట్టలేకపోయారు..కానీ, CM KCR హ్యాట్రిక్ కొడతారు-మంత్రి కేటీఆర్

ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. కానీ, సీఎం కేసీఆర్‌ మాత్రం హ్యాట్రిక్ కొడతారని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలోని వైరా నియోజకవర్గం గుబ్బగుర్తిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్. రూ.250 కోట్లతో గోద్రేజ్ సంస్థ సహకారంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. ఇక ఈ...

ఖమ్మంపై కేటీఆర్ గురి..ఆ ఛాన్స్ ఉందా?

తెలంగాణలో అన్నీ ఉమ్మడి జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి బలం బాగానే ఉంది..కానీ ఒక్క ఖమ్మం జిల్లాలోనే డౌటే. వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తీసుకున్నా సరే ఖమ్మంలో కారు పార్టీకి బలం పెరిగినట్లు కనిపించడం లేదు. పైగా మొన్నటివరకు బి‌ఆర్‌ఎస్ లో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో సీన్ మరింత...

తెలంగాణలో “స్కాంగ్రెస్” ను ప్రజలు తిరస్కరించండి – KTR

తెలంగాణలో "స్కాంగ్రెస్" ను ప్రజలు తిరస్కరించండని మంత్రి KTR పిలుపునిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్‌కు నిధులు సమకూర్చేందుకు బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకి ₹500 చొప్పున "రాజకీయ ఎన్నికల పన్ను" విధించడం ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. పాత అలవాట్లు అంత త్వరగా పోవు...అందుకే కాంగ్రెస్ పార్టీకి "స్కామ్‌గ్రెస్" అని పేరు పెట్టారని చురకలు...

అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం

తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి, తెలంగాణ శ్రీ శ్రీ గా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి, దివంగత శ్రీ అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇల్లును కేటాయించి అలిశెట్టి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి...

తెలంగాణ అంటే మోదీకి ఎందుకు క‌క్ష : కేటీఆర్‌

వనపర్తి జిల్లాలో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ నేడు పర్యటిస్తున్నారు. అయితే.. వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. పాలమూరుకు వస్తున్న మోదీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణా జ‌లాల్లో తెలంగాణ‌కు న్యాయంగా...
- Advertisement -

Latest News

బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు : మంత్రి కేటీఆర్

అరవై ఏళ్లలో ఏమి చేయని కాంగ్రెస్, ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ వస్తోందని పురపాలక మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లాలో రూ.313 కోట్ల...
- Advertisement -

రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన

ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ సాయిప్రసాద్ ను ఆ స్థానంలో సీఎం...

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...