KTR
Telangana - తెలంగాణ
ద్రౌపది ముర్ము సొంత ఊళ్లోనే కరెంట్ లేదు – కేటీఆర్ సెటైర్లు
ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత ఊళ్లోనే కరెంట్ లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మోడీ పీఎం అయ్యాక 8 కి పైగా రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కైవసం చేసుకుంటారని...గట్టిగా మాట్లాడితే ఏజెన్సీలను పురి గొల్పుతున్నారని నిప్పులు చెరిగారు.
ప్రజా స్వామ్యంలో ప్రజలు తిరగబడే రోజు...
Telangana - తెలంగాణ
కేసీఆర్ తో మాట్లాడి..రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం – కేటీఆర్
సీఎం కేసీఆర్ తో మాట్లాడి..రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు చేస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల పట్టణం సాయి మణికంఠ పంక్షన్ హాల్ లో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కెటిఆర్. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ప్రతి కులంలో డబ్బున్నవారు, డబ్బులేని వారు ఉన్నారని.....
Telangana - తెలంగాణ
వచ్చే నెలలోనే కొత్త పెన్షన్లు ఇస్తాం – మంత్రి కేటీఆర్
వచ్చే నెలలోనే కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇవాళ జహిరాబాద్ పర్యటించిన మంత్రి కేటీఆర్.... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్త, కొడళ్లు మంచిగా కలిసి ఉంటున్నారని.. 40 లక్షల ముందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు. మరో నెలల్లో అర్హులైన అందరికి పెన్షన్ ఇస్తామని.. ఈ ప్రాంతంలో సంగమేశ్వర దేవుడు చాలా పవర్...
Telangana - తెలంగాణ
కేటీఆర్ కంటే నేనే సీనియర్..టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
భద్రాద్రి కొత్తగూడెం : కేటీఆర్ కంటే నేనే సీనియర్ అంటూ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ పార్టీలో కుట్ర జరుగుతోందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆరోపణలు గుప్పించారు.
ఇవాళ ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశ్య...
Telangana - తెలంగాణ
బట్టలు ఉతకడానికి యువత మిలటరీలో చేరాలా కిషన్ రెడ్డి ? : కేటీఆర్
దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్ స్కీమ్ లో చేరిన తర్వాత మిలటరీలో బట్టలు ఉతకవచ్చు ,కటింగ్ చేయవచ్చు అని చెప్తున్నారని ఆగ్రహం...
Telangana - తెలంగాణ
కేటీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..మీ అహంకార గోచి ఊడపీకేయడం ఖాయం !
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ అహంకార గోచి ఊడపీకేయడం ఖాయం అంటూ నిప్పులు చెరిగారు షర్మిల. నిన్న నాగర్ కర్నూల్ లో కేటీఆర్ పర్యటించారు.
అయితే.. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. దొర...
Telangana - తెలంగాణ
జూలై, ఆగస్టు నెలల్లో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు
జూలై, ఆగస్టు నెలల్లో ఊరురూ తిరిగి, ప్రతి కాలనీ తిరిగి అక్కడికక్కడే పెన్షన్లిస్తాం.. కొత్త రేషన్ కార్డులిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ కొల్లాపూర్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కొల్లాపూర్ లో 177 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకున్నామని పేర్కొన్నారు. తాగునీటి కష్టాలతో ఎండాకాలంలో ఊళ్లలో ఉండేందుకు జనం భయపడేదని.....
వార్తలు
చాందినికి అన్ని సార్లు సారీ చెప్పిన కిరణ్ అబ్బవరం..రొమాంటిక్గా ‘సమ్మతమే’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందినీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. గోపీనాథ్ రెడ్డి ఈ పిక్చర్ కు దర్శకత్వం వహించడంతో పాటు స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.
రొమాంటిక్ లవ్ స్టోరిగా...
వార్తలు
కిరణ్ అబ్బవరానికి కేటీఆర్ మద్దతు..‘సమ్మతమే’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న మంత్రి
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం..షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ క్రమంగా హీరోగా ఎదిగాడు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్...తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు.
ఇటీవల విడుదలైన ‘సెబాస్టియన్ పీసీ 524’ అంతగా ఆకట్టుకోలేదు. కాగా, తన నెక్స్ట్ ఫిల్మ్...
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రజలకు శుభవార్త..త్వరలోనే పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు
తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు మంత్రి. త్వరలోనే పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు అవుతాయని ప్రకటించారు. ఇప్పటికే వీటిపై సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారని.. త్వరలోనే.. అర్హులందరికీ.. మంజూరు అవుతాయని ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఇవాళ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... 3 నెలలు...
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...