మారని జేఎన్టీయూహెచ్ తీరు..ఆహారం తింటున్న పిల్లులు

-

Cats eating food given to students in JNTUH Hyderabad hostels: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. రైతుల నుంచి విద్యార్థుల వరకు… అందరికీ సమస్యలే. ఇక్కడ చూసిన సమస్య వలయంగా… తెలంగాణ రాష్ట్రం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన పడకేసింది.

Cats eating food given to students in JNTUH Hyderabad hostels

అసలు ప్రజలను పట్టించుకునే నాధుడే లేడు. అయితే తాజాగా జేఎన్టీయూ కాలేజీలో… పిల్లులు కలకలం రేపాయి. జేఎన్ టి యు హెచ్ హైదరాబాద్ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే ఆహారం పిల్లులు తిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్… కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ఆగ్రహించారు. కాగా, మొన్న ఉమ్మడి కరీంనగర్ లోని సుల్తానాబాద్ లో చాట్ ని లో ఎలుక ఈదిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version