తిరుమల శ్రీవారి దర్శనాలకు ఇవాళ ఎంత సమయం అంటే ?

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి సర్వదర్శనాలకు 12 గంటల సమయం పడుతోంది. 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనాలకు 12 గంటల సమయం పడుతోంది.

Today, it takes 12 hours for the entire darshan of Tirumala Srivari

ఇక నిన్న శ్రీవారిని 74646 మంది భక్తులు దర్శించుకున్నారు. 30769 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.52 కోట్లుగా నమోదు అయింది.

  • తిరుమల ….28 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 12 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74646 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 30769 మంది భక్తులు
  • హుండీ ఆదాయం 3.52 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version