100 ఎకరాలు ఉన్న వాళ్లకు కూడా రైతుబంధు వేశా – సీఎం రేవంత్ రెడ్డి

-

CM Revanth Reddy: 100 ఎకరాలు ఉన్న వాళ్లకు కూడా రైతుబంధు వేశానని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 5 ఎకరాలలో పు రైతు బంధు వేశామని మంత్రులు చెబుతూంటే… రేవంత్‌ మాత్రం.. 100 ఎకరాలు ఉన్న వాళ్లకు కూడా రైతుబంధు వేశానని ప్రకటించారు. ఓ ప్రముఖ ఛానెల్‌ లో రేవంత్‌ మాట్లాడుతూ…ఆసాములు, భూస్వాములకు కూడా రైతు బంధు వేశానని వెల్లడించారు రేవంత్‌ రెడ్డి.

Chief Minister Revanth Reddy condoles the death of Vinay Veer, editor of Hindi Milap, a prominent journalist

10 సంవత్సరాలు టీడీపీ ఉన్నా, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా మత సామరస్యాన్ని కాపాడారు.. అందువల్ల పెట్టుబడులు వచ్చాయి. అందువల్ల నగరం ప్రశాంతంగా ఉందని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. అండర్‌ గ్రౌండ్ లైన్ వేయలేదు.. అందుకే ఈ కరెంట్‌ సమస్యలు అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లే గెలుస్తామని..బీఆర్ఎస్ పని అయిపోందన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news