TG EAPCET 2025 ఫలితాలను విడుదల చేశారు. TG EAPCET 2025 ఫలితాలను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దరఖాస్తు సమయంలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కు రిజల్ట్స్ వస్తాయి. మార్కులతో పాటు ర్యాంకును SMS చేస్తారు. విద్యార్థుల సెల్ఫోన్కు ఫలితాలు పంపించడం ఇదే తొలిసారి. సబ్జెక్టు వారీగా స్కోర్ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లకు ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలు ఇవాళ రిలీజ్ అయిన నేపథ్యంలో… ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్ల కోసం…. మార్కెటింగ్ మొదలుపెట్టాయి.