ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

-

ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. తొలి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే ఇళ్లను కేటాయించాలని రేవంత్ ఆదేశించారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలన్నారు.

CM Revanth Reddy’s key orders on Indiramma’s houses

లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. ఇళ్లకు సిమెంట్, స్టీల్ సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news