BREAKING: కేటీఆర్ కారుపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు !

-

హైదరాబాదులోని మూసి పరివాహక ప్రాంతాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మూసి బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న కేటీఆర్ కారుపై దాడి చేశారు కొంతమంది కాంగ్రెస్ నేతలు. ఇవాళ ముషీరాబాద్ లోని మూసి పరివాహక ప్రాంతాలను సందర్శించేందుకు కేటీఆర్ పయనమయ్యారు. ఈ తరుణంలోనే కేటీఆర్ వాహనాన్ని.. అడ్డుకొని… దాడి చేసే ప్రయత్నం చేశారు.

Congress attacked KTR’s car on his way to visit Moose victims

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ నేతలను.. కేటీఆర్ అనుచరులు ఆడుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే దీనిపై గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కూడా తప్పిదమా ? పెద్ద నేరంగా భావించి ఇలా దాడులు చేయడం కరెక్టేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news