ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో విరాళాల వివాదం !

-

ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో విరాళాల వివాదం నెలకొంది. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో డొనేషన్స్ వివరాలు తెలపాలని అడహక్ కమిటీ లేఖ రాయడం జరిగింది. నిమజ్జనం ముగిసి 20 రోజులు అవుతున్నా.. ఇంకా లెక్కలు వివరాలు చెప్పకపోవడంతో లేఖ రాశారు అడహక్ కమిటీ సభ్యులు. ఈ సారి అడహక్ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే.

Controversy over donations in Khairatabad Ganapati festival

తాజాగా.. డినేషన్స్ వివరాలు చెప్పాలంటూ.. అదే కమిటీలోని సభ్యులు లేఖలు విడుదల చేశారు.గత 6 నెలలకు సంబంధించిన విరాళాల బుక్స్, గూగుల్ పే, ఫోన్ పే, బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు సమర్పించాలని కోరారు అడహక్ కమిటీ సభ్యులు. కాగా… ఖైరతాబాద్ గణపతిని 20 రోజుల కిందట నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news