Telangana : తెలంగాణ ‘సచివాలయం’ వీడియోను షేర్ చేసిన ఇంగ్లండ్ టీమ్

-

తెలంగాణ ‘సచివాలయం’ వీడియోను షేర్ చేసింది ఇంగ్లండ్ టీమ్. ఇంగ్లాండ్ టీమ్ తో పోటీ పడేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా జరగనున్న మొదటి టెస్టు సిరీస్ కోసం ఇరుజట్లు స్టేడియానికి చేరుకున్నాయి. అయితే హోటల్ నుంచి ఉప్పల్ కు వెళ్తుండగా ఇంగ్లాండ్ టీం బస్సు తెలంగాణ సచివాలయం ముందు నుంచి వెళ్ళింది.

england team Shares telangana secratariate

ఈ వీడియోను ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ షేర్ చేస్తూ ‘మ్యాచ్ కు వెళ్తున్నాం’ అని ట్వీట్ చేసింది. వావ్ అంటూ ప్లేయర్లు సచివాలయాన్ని పొగిడారు. ఇక అటు ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో టాస్క్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమైంది.

https://x.com/TheBarmyArmy/status/1750354974616252606?s=20

Read more RELATED
Recommended to you

Latest news