FLASH: రైలు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా

-

తెలంగాణ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఫ్లాట్ సాంగ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ ను గట్టిగ ఢీ కొట్టింది చార్మినార్ ఎక్స్ప్రెస్. దీంతో చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పినట్లు అయింది. ఈ తరుణంలోనే రైలు ఒక్కసారిగా కుదుపునకు లోనై అయింది.

Exgratia to train accident victims

దీంతో సమాచారం అందుకున్న అధికారులు…. అలర్ట్ అయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. చేతగాత్రులను లాలాగూడ లోని రైల్వే ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే, నాంపల్లి రైలు ప్రమాద బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రగాయాలైన వారికి రూ. 2.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ. 50,000 ఇవ్వనున్నట్లు వెల్లడించింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో అందులోని ఆరుగురు ప్రయాణికులు గాయపడిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version