నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..6 గురు మృతి

-

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 4 గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…నల్లగొండ జిల్లా నిడమనూరు( మం) వెంపాడ్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే…నిన్న రాత్రి పది గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ని బైక్ ఢీకొట్టింది.

fatal-road-accident-in-nalgonda-district

దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతులను చూడటానికి వస్తున్న కుటుంబ సభ్యుల ఆటోను ట్యాంకర్..ఢీకొట్టింది.దీంతో ఆటోలో ఏడుగురు ప్రయాణిస్తుండగా అందులో 4 అక్కడిక్కడే మృతి చెందారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రమావత్ కేశవులు, గణ్య, నాగరాజు, పాండ్య, బుజ్జి మృతుల్లో ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news