భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం..ఒకే కుటుంబంలో 5 గురికి పాజిటివ్

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఒకే కుటుంబంలో 5 గురికి కరోనా పాజిటివ్ గా నమోదు అయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం(మం) గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకరి యాదమ్మ (65)సం వృద్ధురాలికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఎంజీఎం లో ప్రత్యేక వార్డులో అడ్మిట్ చేశారు.

Corona Chaos in Bhupalapalli District

మిగతా నలుగురిని గాంధీనగర్ గ్రామం వారి నివాసంలో ఓం హైసోలేషన్లో ఉంచారు. భాస్కర్ (42), వీణ (30) ఆకాష్, మిద్దిని కరోనా బారీన పడ్డారు. దీంతో గాంధీనగర్ గ్రామానికి చెందిన ప్రజలు అలర్ట్‌ అయ్యారు. కరోనా పట్ట తగు చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news