ప్రజాభవన్‌ ముందు రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్..ఎఫ్‌ఐఆర్‌ లో షకీల్‌ పేరు !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజాభవన్‌ ముందు రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ప్రజాభవన్‌ ముందు రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో జోడించారు ఉన్నాతాధికారులు. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రహీల్‌ దుబాయ్‌ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లుగా గుర్తించారు పోలీసులు.

Former MLA Shakeel
Twist in son’s case

రహీల్‌కు సాయం చేసిన ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పంజాగుట్ట పోలీసులు. అంతేకాదు… అర్బాజ్‌, సాహిల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పారిపోయినట్లుగా గుర్తించారు అధికారులు. ఇప్పటికే బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రహీల్‌పై ఎల్‌వోసీ జారీ చేసిన అధికారులు…దుబాయ్‌లో ఉన్న రహీల్‌ను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news