తెలంగాణాలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది జీహెచ్ఎంసీ ఏఈ. వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా భయపడటం లేదు లంచగొండి అధికారులు. అంబర్పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్లులు ఆమోదం చేసేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేశారు ఇంజనీర్ ఏఈ మనీషా.

రూ.15,000 లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు… కేసు బుక్ చేశారు.