తెలంగాణలోని డయాలసిస్ పేషంట్లకు గుడ్ న్యూస్ అందింది. డయాలసిస్ పేషంట్లకు తెలంగాణ ప్రభుత్వం చేయుత పెన్షన్లు అందిస్తోంది. మే మాసంలో 4021 మంది డయాలసిస్ పేషంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది సర్కార్. డయాలసిస్ పేషంట్లకు నెలకు రూ.2016 మంజూరు చేసింది. త్వరలో HIV పేషంట్లకు కూడా చేయుత పెన్షన్లు అందించనుంది.

పెన్షన్ల కోసం 13 వేల మంది బాధితులు దరఖాస్తులు చేయనున్నారు. త్వరలో అన్ని రకాల పెన్షన్దారులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఆర్థికశాఖ అనుమతి రాగానే నూతన పెన్షన్లు అమలులోకి రానుంది. పెన్షన్ల కోసం నెలకు రూ.993 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం… త్వరలో HIV పేషంట్లకు కూడా చేయుత పెన్షన్లు అందించనుంది.