BREAKING : ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ తమిళి సై శుభవార్త చెప్పారు. తాజాగా టీఆస్ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కన్సెంట్ ఇచ్చిన గవర్నర్..ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.

గవర్నర్ తమిళి సై ఆమోదంతో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇక ఈరోజే సభలో ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ విలీన బిల్లును అసెంబ్లీలో పెట్టి… ఆమెదం తెలపనుంది కేసీఆర్‌ సర్కార్‌. ఇక అంతకు ముందు గవర్నర్‌తో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాత్కాలిక ఉద్యోగుల భవితవ్యంపై ఆరా తీసి..టీఆస్ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version