రేవంత్‌ కు ఎదురుదెబ్బ..కేటీఆర్‌ పై కేసులో బిగ్‌ ట్విస్ట్‌ ?

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. కేటీఆర్‌ పై కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మేడిగడ్డ పర్యటన సందర్భంగా కేటీఆర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ పార్టీ నేతలపై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన సంగతి తెలిసిందే.

High Court orders not to take further action in drone case registered by police against BRS party leaders

అయితే.. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. డ్రోన్ కేసు విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో కేటీఆర్‌ తో పాటు బీఆర్ఎస్‌ పార్టీ నేతలకు భారీ ఊరట లభించింది.

మేడిగడ్డ లో డ్రోన్ ఎగర వేసిన కేసులో హైకోర్టును ఆశ్రయించారు ktr, గండ్రవెంకటరమణారెడ్డి, బాల్క సుమన్. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు. దీంతో కోర్టు హాజరుకు మినహాయింపు ఇచ్చింది హైకోర్టు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది కోర్టు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version