BREAKING: MP సోయం బాపురావ్ కు కిషన్ రెడ్డి నుంచి పిలుపు

-

Kishan Reddy calls MP Soyam Bapurao: ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ కు కిషన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే… హైదారాబాద్ కు చేరుకున్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్. సిట్టింగ్ ఎంపీకి కాకుండా బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ ను పార్టీలోకి తీసుకొని ఆయనకే టికెట్ ఖరారు చేసింది బీజేపీ పార్టీ.

Kishan Reddy calls MP Soyam Bapurao

అప్పటి నుంచి అసమ్మతిలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ ఉన్నారు. అంతేకాదు…బీజేపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు సోయం. అయితే.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే… ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ ను బుజ్జగించే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. ఇక ఇవ్వాళ కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ తో భేటీ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news