కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. కడియం శ్రీహరి నల్లికుట్లోడు అంటూ రెచ్చిపోయాడు కొండా సురేఖ. నేను మంత్రిని కాబట్టి నా ముందు కూర్చోవడానికి ఇబ్బంది పడి, నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని అఙ్గరించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లి నాపైన తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నాడని తెలిపారు.

గతంలో కడియం శ్రీహరికి అదృష్టం ఉండి మంత్రయ్యాడు, ఇప్పుడు నేను మంత్రిని అయితే ఓరుస్తలేడని సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. నా బిడ్డ ఎమ్మెల్యే కా లేదు, నీ బిడ్డ ఎంపీ అయింది, అందుకని నీ బిడ్డ ఎంపీ పదవి పోతుందని ప్రచారం చేస్తున్నానా ? అని ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. అయితే ఈ వ్యాఖ్యలు చిట్ చాట్ లో పేర్కొన్నారట సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ.