మందకృష్ణపై మహసేన రాజేష్ వివాదస్పద వ్యాఖ్యలు..అంత మొనగాడా?

-

Mahasena Rajesh’s controversial comments on Mandakrishna: మందకృష్ణపై మహసేన రాజేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. కాకినాడలో మహసేన రాజేష్ మీడియాతో మాట్లాడారు. మందకృష్ణ ముఖ్యమంత్రులు ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. మందకృష్ణ ఉద్ధరించిది ఏమి లేదని తెలిపారు. అంబేద్కర్ కంటే మంద కృష్ణ తెలివైన వాడా? అంటూ పరువు తీశారు మహసేన రాజేష్.

Mahasena Rajesh’s controversial comments on Mandakrishna

సాటి కులం మీద మంద కృష్ణ విషం కక్కుతున్నాడని నిప్పులు చెరిగారు. జనగణన చేసి మరొక 10 శాతం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేశారు మహసేన రాజేష్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పంజాబ్ లో ఇచ్చినట్లు 25 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు మహసేన రాజేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version