సీఎం బ్రేక్ ఫాస్ట్ రుచి చూసిన మహమూద్ అలీ

-

సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ప్రారంభించారు. దసరా కానుకగా విద్యార్థులకు ప్రకటించిన సీఎం అల్పాహార పథకాన్ని ఉప్పల్లో మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ప్రారంభించారు.

Mahmood Ali tasted CM’s breakfast

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ.. సీఎం బ్రేక్ ఫాస్ట్ రుచి చూశారు. ఇక అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కాసేపట్లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత పది రోజులుగా వైరల్ ఫీవర్ కారణంగా… ప్రగతి భవన్ లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు సీఎం కేసీఆర్. అయితే వైరల్ ఫీవర్ వచ్చి పది రోజులు అయినప్పటికీ సీఎం కేసీఆర్ ఇంకా కోలుకోలేదని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version