రేవంత్ రెడ్డికి చీవాట్లు పెట్టిన మల్లిఖార్జున ఖర్గే ?

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీలో రేవంత్ రెడ్డికి చీవాట్లు పెట్టారట మల్లిఖార్జున ఖర్గే. నువ్వు చెప్పింది ఏంటి.. చేస్తుంది ఏంటి..? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నావు..అంటూ రేవంత్ రెడ్డికి చీవాట్లు పెట్టారట మల్లిఖార్జున ఖర్గే. 26 మంది BRS ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకొని LP విలీనం చేస్తానని వారానికో ఎమ్మెల్యేకి కండువా కప్పి మీడియా ముందు హడావిడి చేస్తున్నావని మండిపడ్డారట.

Mallikarjuna Kharge scolded Revanth Reddy

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుంటున్నారు అంటూ జాతీయ మీడియా మమ్మల్ని నిలదీస్తుంది అంటూ మల్లిఖార్జున ఖర్గే ఫైర్ అయ్యారట. ఈ విషయాన్నీ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. కాగా, ఇప్పటి వరకు 10 మంది ఎమ్యెల్యేలను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version