తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. ఏప్రిల్ వరకు “నో” రైతుబంధు ?

-

తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. ఏప్రిల్ వరకు రైతుబంధు అసలు పడేలా కనిపించడం లేదు. మార్చి 31 లోపు రైతుబంధు చెల్లిస్తామని నిన్న సీఎం రేవంత్‌ ప్రకటించారు. అంతకు ముందు మార్చి 15 వ తేదీ లోపే రైతుబంధు పడుతుందన్నారు. నిన్న మార్చి 31 లోపు రైతుబంధు చెల్లిస్తామని నిన్న సీఎం రేవంత్‌ ప్రకటించారు. దీంతో రైతుల గందరగోళంలో ఉన్నారు.

raithu bandu

నిన్న రైతు బంధుపై సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ….జనవరిలో మొదలుపెట్టి మార్చి 31లోగా చెల్లిస్తాం అని తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అందరికీ జమ చేస్తాం. 15 రోజుల్లోనే రైతుబంధు ఇచ్చేయవచ్చు. కాకపోతే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సంక్షేమ హాస్టల్ డబ్బులు ఆపాలన్నారు.

కెసిఆర్ డిసెంబర్లో మొదలు పెట్టి అక్టోబర్ వరకు చెల్లించారు అని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు’ అని కేసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.ఇకపై అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని.. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news