AP News: ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

-

ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఏకంగా 8 మంది ఏపీ ఎమ్మెల్యేల పై అనర్హత చర్యలు చేపట్టారు స్పీకర్ తమ్మినేని తమ్మినేని.

ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పై వేటు పడింది. అలాగే… వైఎస్సార్సీపీలో చేరిన వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి లపై అనర్హత వేటు వేశారు స్పీకర్ తమ్మినేని తమ్మినేని. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

Read more RELATED
Recommended to you

Latest news