HYD: సిటీ బస్ లో సందడి చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి

-

సరూర్ నగర్ జన జాతర సభ అనంతరం సిటీ బస్ లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి..సందడి చేశారు. తిరుగు ప్రయాణంలో దిల్ సుఖ్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కింది రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. బస్ లోని ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలు అందించారు రాహుల్ గాంధీ.

Rahul Gandhi Takes A Bus Ride In Hyderabad, Interacts With Passengers

తెలంగాణలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు రాహుల్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు వివరించారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news