యూట్యూబర్ సన్నీ యాదవ్ తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. యూట్యూబర్ సన్నీ యాదవ్ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు సన్నీ తల్లిదండ్రులు. చెన్నైలో సన్నీ యాదవ్ ను ప్రశ్నిస్తున్నారు NIA అధికారులు. నిన్న జ్యోతి మల్హోత్రా, సన్నీ యాదవ్ లను కలిపి విచారించారు అధికారులు. పాక్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు అధికారులు. ఇటీవల పాక్ లో బైక్ టూర్ చేశారు యూట్యూబర్ సన్నీ యాదవ్.

రెండు నెలల పాటు పాకిస్థాన్ లో నే ఉన్నాడు యూట్యూ బర్ సన్నీ యాదవ్. ఇక యూట్యూబర్ సన్నీ యాదవ్ పర్యటించి న ప్రాంతాలు, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తుల గురించి విచారించిన అధికారులు.. కీలక విషయాలు రాబట్టారు. ఇలాంటి తరుణంలో యూట్యూబర్ సన్నీ యాదవ్ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు సన్నీ తల్లిదండ్రులు.