CM Revanth Reddy: ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ

-

CM Revanth Reddy: ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సెక్రెటేరియట్ ఎదుట జంక్షన్ లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే.. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Revanth Reddy will unveil the statue of former Prime Minister late Rajiv Gandhi at the junction in front of the Secretariat at 4 pm today

దీనిపై మొన్నటి వరకు పెద్ద వివాదమే నెలకొంది. ఈ తరునంలోనే.. తెలంగాణ సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కు రంగం సిద్ధం చేశారు. ఇటు సెక్రెటేరియట్ ఎదుట జంక్షన్ లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే.. ఇంతటి పెద్ద కార్య క్రమానికి రాహుల్ గాంధీ మాత్రం రాకపోవడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version