నాందేవ్ వాడలోని ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థుల ఆందోళన..!

-

నాందేవ్ వాడ లోని ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థుల ఆందోళన చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి వివరాల లోకి వెళితే.. నాందేవ్ వాడలోని ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో కుళ్లిన కూరగాయల తో భోజనం పెడుతున్నారు. అయితే ఈ విషయం పై విద్యార్థుల ఆందోళన చేపట్టారు.

నిజామాబాద్, నాందేవ్ వాడ లోని ఎస్టీ ప్రభుత్వ హాస్టల్ లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, కుళ్లిన కూరగాయల తో ఇక్కడ విద్యార్థుల కి వంట చేసి పెడుతున్నారు. అందుకే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మురిగిన కూరగాయలు రోడ్డు మీద పోసి నిరసనను వ్యక్తం చేసారు నాందేవ్ వాడ లోని ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు.ఈ సమస్య ని పరిష్కరించాలని, దీని నుండి బయట పడాలని ఈ విద్యార్థులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news