ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని చేతిపై సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య

-

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని చేతిపై సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య వ్యక్తి చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Suicide note written on hand, saying Indiramma did not give him a house
Suicide note written on hand, saying Indiramma did not give him a house

నా చావుకి కారణం కాంగ్రెస్ నాయకుడు మా బావ బండ యాదగిరి అని, ఇందిరమ్మ ఇల్లు గురించి అంటూ చేతిపై రాసుకొని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డ అశోక్… అందరికి షాక్ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news