తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని చేతిపై సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య వ్యక్తి చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

నా చావుకి కారణం కాంగ్రెస్ నాయకుడు మా బావ బండ యాదగిరి అని, ఇందిరమ్మ ఇల్లు గురించి అంటూ చేతిపై రాసుకొని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డ అశోక్… అందరికి షాక్ ఇచ్చాడు.