తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు

-

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరిగిన సంగతి తెలిసిందే.

Supreme Court notices to Telangana Speaker Gaddam Prasad Kumar
Supreme Court notices to Telangana Speaker Gaddam Prasad Kumar

గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పిటిషన్ పై ఈ నెల 22లోగా స్పందించాలని న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరో సారి నోటీసులు జారీ చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news