జనగామలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత

-

జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్- బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్‌ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువ సేపు పోలింగ్ బూత్ దగ్గరే ఉంటున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Tension near a polling booth in Janagama
Tension near a polling booth in Janagama

ఈ తరుణంలోనే…. జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఇక అటు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. ఓటర్లను ప్రభావితం చేసే పనిలో ఉన్నారని తెలియడంతో ఇరు పార్టీల నేతల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేసిన అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి….పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news