తెలంగాణ రైతులకు శుభవార్త….వాటి ధర రూ.17 వేలకు పెంపు!

-

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. తెలంగాణలోని పామాయిల్ రైతులకు రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పామాయిల్ గెలల ధరను రూ. 17, 043కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో రైతులకు దసరా పండుగ ముందే వచ్చినట్లు ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

The Revanth Reddy state government has given a sweet talk to the palm oil farmers of Telangana.

పామాయిల్ రైతులకు అధిక ధరలు అందించి రాష్ట్రంలో సాగు లాభసాటి చేస్తామని, అన్నదాతలను ప్రోత్సహించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version