Telangana BJP: రేవంత్ కు షాక్.. నేడు రైతు హామీల సాధన దీక్ష

-

సీఎం రేవంత్‌రెడ్డికి షాక్‌. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా నేడు 24 గంటల రైతు హామీల సాధన దీక్ష చేయనుంది తెలంగాణ బీజేపీ పార్టీ. ఈ మేరకు బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో రైతుల హామీల సాధన దీక్ష చేయబోతున్నట్టు బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

The Telangana BJP party is going to launch a 24-hour farmer guarantee practice today in protest against the Congress government

రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని.. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 30న అంటే ఇవాళ ఉదయం నుంచి అక్టోబర్ 1వ తేదీ ఉదయం వరకు హైదరాబాదులోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష చేయనున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version