కాంగ్రెస్‌లో చేరే మరో 6 గురు BRS ఎమ్మెల్యేలు వీరే..?

-

గులాబీ బాస్‌ కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావుకు ఊహించని షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారని తెలుస్తోంది.

These are the MLAs who will join the Congress

వారిలో ముఖ్యంగా అరికెపూడి గాంధీ, వివేకానంద, బండారు లక్ష్మా రెడ్డి, సుధీర్ రెడ్డి, మర్రి రాజశేఖర్, మాధవరం కృష్ణారావు ఉన్నట్టు సమాచారం. కాగా వీరు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. కానీ అభివృద్ధి నిధుల కోసమే సమావేశమయ్యామని వారు చెబుతున్నారు.

ఇక అటు కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కొన్ని రోజులుగా అందరూ అనుకున్నట్లుగానే… కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి….కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version