తెలంగాణ మంత్రుల దక్షిణ కొరియా టూర్‌ పై ట్రోలింగ్‌..పిల్ల కాలువ అంటూ !

-

Trolling on South Korea tour of Telangana Ministers: దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో మంత్రులు, అధికారుల బృందం పర్యటించింది. మంత్రులు పొంగులేటి , పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ , ఎమ్మెల్యేలు, GHMC , మూసి రివర్ ప్రంట్ అధికారులు బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో పర్యటించింది.

Trolling on South Korea tour of Telangana Ministers

అయితే.. ఈ తరుణంలోనే.. తెలంగాణ మంత్రుల దక్షిణ కొరియా టూర్‌ పై ట్రోలింగ్‌ నడుస్తోంది. అక్కడ ఉన్న పిల్ల కాలువ కోసం దక్షిణ కొరియా దాకా వెళ్లాలా….అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ట్రోలింగ్‌ చేస్తోంది. చిన్న పిల్ల కాలువలాగా ఉన్న Cheonggyecheon ను పరిశీలిస్తున్న కాంగ్రెస్ మంత్రుల వీడియోలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారంటూ పోస్టులు పెడుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version