హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్ బస్సులను తీసుకువస్తాం – సజ్జనార్

-

హైదరాబాద్‌ : : హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్ బస్సులను తీసుకువస్తామని ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సజ్జనార్ పేర్కొన్నారు. శనివారం రోజు బస్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారుల కీలక భేటీ జరిగింది. బస్ భవన్ లో టీఆఎస్ఆర్టీసీ బోర్డ్ సమావేశం అయింది. ఏడేళ్ల తరువాత బోర్డ్ తొలిసారి భేటీా అయింది.

ఈ సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. డీజిల్ ధరలు పెరగడం ద్వారా ఆర్టీసీకి వాటిల్లిన నష్టం, కోవిడ్ సమయంలో సిబ్బంది సేవలను బోర్డ్ అభినందించిందన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఆమోదం పొందిందని వెల్లడించారు. 9 ఏళ్ల తర్వాత బోర్డ్ మీటింగ్ జరిగిందన్నారు. 1,060 కొత్త బస్సులను కొనాలని టెండర్ వేశామన్నారు. ఈవి బస్సులను గ్రేటర్ లో తీసుకువస్తామని స్పష్టం చేశారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version