తెలంగాణ లో ఎండలు దంచికొట్టనున్నాయి.. మార్చి నాటికి పెరగనున్న ఉష్ణోగ్రతలు..!

-

ఇక ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. తెలంగాణ లో ఎండలు దంచికొట్టనున్నాయి. మార్చి నాటికి ఉష్ణోగ్రతలు ఇంకా పెరగనున్నాయి. ఇక వివరాల లోకి వెళితే.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రతల పెరుగుదల ఉండనుంది.

రాష్ట్రం లో 32 నుండి 37 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలో మరింతగా పెరగబోతున్నాయని తెలుస్తోంది. అలానే వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం కనపడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news