హైదరాబాద్ లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్

-

హైదరాబాద్ లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ ఇవాళ జరుగనుంది. ఇప్పటికే టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించింది సానియా మీర్జా. తన కెరియర్ లో చివరి మ్యాచ్ హైదరాబాద్ లో ఆడాలని నిర్ణయం తీసుకుంది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.

ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్ లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ ఇవాళ జరుగనుంది. అయితే, ఎల్ బి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. హోమ్ టౌన్ లో అభిమానుల కోసం ఆడబోతున్న ఈ మ్యాచ్ కు ఫుల్ క్రేజ్ ఉండనుంది. ఉదయం 10.30 కు ఎల్ బి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. దీంతో ఈ మ్యాచ్ చూడడానికి చాలా మంది సెలెబ్రిటీ లు వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news