భార్య పై అనుమానంతో ఆమెకు శిరోముండనం చేసిన భర్త !

-

భార్యపై అనుమానంతో ఆమెకు శిరోముండనం చేశారు ఓ భర్త. ఈ సంఘటన విశాఖలో అనకాపల్లి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలో అనకాపల్లి పిఎస్‌లో శంకర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతనికి తెలియకుండా భార్య మహాలక్ష్మి రూ.2.5లక్షల అప్పు చేసింది.

the husband shaved wife head

డబ్బిచ్చిన వారు తిరిగి ఇమ్మని ఇంటికొచ్చి గొడవ చేశారు. దీంతో భార్య పై అనుమానంతో ఆ డబ్బు ఏ ప్రియుడికి ఇచ్చావంటూ శంకర్ ఆమెపై దాడి చేశాడు. గుండు గీసి.. హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news