నేటితో ముగియనున్న నుమాయిష్ ఎగ్జిబిష‌న్

-

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్లో కొనసాగుతున్న నుమాయిష్‌ ఆదివారం ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాల్స్ ఏర్పాటు చేశారు.నుమాయిష్ ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది.నుమాయిష్ గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో జనాలు భారీ సంఖ్యలో రావడం వల్ల స్టాల్‌ హోల్డర్స్‌ విజ్ఞప్తి మేరకు నుమాయిష్‌ను మూడు రోజులు పెంచుతున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రకటించారు. దీంతో 18వ తేదీన నుమాయిష్‌ ముగియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news