తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..6 గురు మృతి

-

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 6 గురు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది వ్యాను.

The van hit the parked lorry
The van hit the parked lorry

ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా…మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. సేలం – ఈరోడ్డు హైవేలో వెళుతూండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వద్దకు చేరుకున్న పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు క్షత గాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news