కరీంనగర్ : నార్త్ జోన్ పరిధిలో 45 మంది సీఐల బదిలీ

-

KNR: నార్త్‌ జోన్‌ పరిధిలో పని చేస్తున్న 45 మంది సీఐలను బదిలీ చేస్తూ IG పీ.నాగిరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్‌ DCRBలో పని చేస్తున్న B.జనార్దన్‌ను హుజురాబాద్‌ రూరల్‌కు, హుజురాబాద్‌ రూరల్‌ CI కిరణ్‌ను-జగిత్యాల CCSకు, మహబూబాబాద్‌ CCS-CI సురేందర్‌ను ఆదిలాబాద్‌కు, ఆదిలాబాద్‌ CI రామకృష్ణను జైనూర్‌కు, గోదావరిఖని 2 ఠాణా CI గోపతి రవీందర్‌-చొప్పదండికి బదిలీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version