BREAKING : మునుగోడు పోస్టల్ బ్యాలెట్ లో 4 ఓట్ల ఆధిక్యంలో TRS..కాంగ్రెస్‌ కు పరాభవం

-

BREAKING : మునుగోడు ఉప ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లో TRS ముందంజలో ఉంది. మునుగోడు బై పోల్ కౌంటింగ్‌ ప్రారంభం అయింది. ఆ తరుణంలోనే.. TRS ముందంజలోకి వచ్చింది. అయితే.. ఈ పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్ఎస్‌కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఇక టీఆర్ఎస్‌కు 228 ఓటు పోల్‌ కాగా, బీజేపీకి 224, బీఎస్సీకి 10, ఇతరులకు 88 పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు పోల్‌ అయ్యాయి. కాగా మొత్తం ఓట్లలో చౌటుప్పల్ కీలకం కానుంది 30 శాతం ఓట్లు ఈ మండలం లోని ఉన్నాయి. మొత్తం మండలంలో మొత్తం ఓట్లు 59433 ఓట్లు ఉండగా, 55678 ఓట్లు పోల్ అయ్యాయి, 99 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version