దసరా పండగ వేళ టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అదనపు భారం తప్పింది. పండగ వేళ ప్రజల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేద్దాం అనుకుంటున్న టీఎస్ ఆర్టీసీ వెనక్కి తగ్గింది. ముఖ్యంగా రిజర్వేషన్లు చేసుకునే ప్రయాణికలుకు అదనపు వడ్డింపు నుంచి ఉపశమనం కల్పించింది. రిజర్వేషన్ ప్రయాణికులకు రాష్ట్ర అంతర్రాష్ట్ర సర్వీసుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని నిర్ణయించారు.
ఆ ప్రయాణికులకు గుడ్ న్యూస్… అదనపు వసూళ్లపై వెనక్కితగ్గిన టీఎస్ ఆర్టీసీ
-