తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

-

కలియుగవైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మొత్తం 30 కంపార్ట్ మెంట్ల లో భక్తులు దర్శనకోసం వేచి ఉన్నారు. టైంస్లాట్, సర్వదర్శనానికి 3 గంటలు, ఉచిత దర్శనానికి 20 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల , ప్రవేశ దర్శనానికి 3గంటల కనీస సమయం పడుతోందని తితిదే అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version